పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, డిసెంబర్ 2011, శుక్రవారం

A.P. STATE BAR COUNCIL Elections..


అభ్యర్ధుల ప్రచారాస్త్రాలు..



ఈ రోజు స్టేట్ బార్ కౌన్సిల్ Elections జరుగుతున్నాయి. ఐదేళ్లకొక సారి జరిగే ఎన్నికల్లో
ఈసారి 134 మంది అభ్యర్ధులు పోటీలో వున్నారు.వీరిలో నుండి 25 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి వుంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా 68,000 పైగా న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు .
గుంటూరు జిల్లానుండి 12 మంది న్యాయవాదులు పోటీలో వున్నారు.
గుంటూరు జిల్లాలో 3,677 మంది న్యాయవాదులకు ఓటుహక్కు వుంది.
అందులో
నా ఓటు కూడా ఒకటి


All The Best Participants..


Related Posts Plugin for WordPress, Blogger...