
హిందూ సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ చే నిర్మాణము చేయబడిన ధ్యాన మందిరం వుండేది.
ఇక్కడ నివసిస్తూ తపస్సు చేసి అమ్మవారిని ధ్యానించగా విదేశీ ముస్లింల దురాక్రమణను ఎదుర్కొని హిందువులను,హిందువుల ఆలయాలను,గ్రంధాలను,హిందూ ఆచారాలను రక్షించమని ఆదేశిస్తూ
శ్రీ భ్రమరాంబికా అమ్మవారు ప్రత్యక్షమై శివాజీ మహారాజ్ ని ఆశీర్వదించి దివ్య ఖడ్గాన్ని బహుకరించినది.
శివాజీ మహారాజ్ ప్రార్ధన చేసిన ధ్యాన మందిరం శిధిలమై పోయినందున అదే స్థలములో
శివాజీ స్ఫూర్తి కేంద్రం పేరుతో 1983 సంవత్సరములో భూమి పూజ జరిగి 1994 లో
ఈ నూతన భవనం ప్రారంభమైనది..
15,000 చదరపు అడుగుల నిర్మాణం,27 అడుగుల ఎత్తు, 10,000 చదరపు అడుగుల్లో
54 స్తంభాలు గల దర్బార్ హాల్,
12 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం ఇక్కడ ప్రత్యేకత..
శివాజీ స్ఫూర్తి కేంద్రం
12 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం

సంతానార్ధియైన జిజియాబాయి
శివాజీ మహారాజ్ జననం
కస్పాగణపతి మందిరంలో శివాజీకి విద్యాభ్యాసము
తల్లి దీవెనలతో,నీతి బోధలతో ఎదిగిన ఛత్రపతి..
తల్లి దీవెనలతో,నీతి బోధలతో ఎదిగిన ఛత్రపతి..
భవిష్యత్తులో ఛత్రపతిగా వికసించటానికి బాల్యంలోనే శిక్షణ
ఛత్రపతి స్వరాజ్య స్థాపన
శివాజీ స్ఫూర్తికేంద్రం ప్రధానద్వారం


0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి